సండ్రుగు స్రవంతి సతీష్ – చేగుంట సర్పంచ్ | ప్రజాసేవలో ముందుండే నాయకురాలు

పరిచయం

సండ్రుగు స్రవంతి సతీష్ గారు 2025లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో చేగుంట గ్రామానికి సర్పంచ్‌గా గెలుపొందారు. మంచి విద్యాభ్యాసం, సమాజ సేవా భావం, ప్రజల పట్ల అంకితభావం కలిగిన నాయకురాలిగా స్రవంతి గారు గుర్తింపు పొందారు.  కుటుంబ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాల ప్రభావంతో ప్రజాసేవపై ఆసక్తి పెంచుకున్నారు.

రాజకీయ ప్రయాణం

2025లో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో చేగుంట గ్రామానికి మహిళా రిజర్వేషన్ రావడంతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో స్రవంతి గారు ఎన్నికల బరిలోకి దిగారు. మాజీ MLA మైనంపల్లి హనుమంతరావు గారి ప్రోత్సాహం మరియు ప్రజల ఆశీస్సులతో ఎన్నికలలో విజయం సాధించారు. గ్రామ ప్రజల ప్రేమాభిమానాలు మరియు కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాల కారణంగా స్రవంతి గారి విజయం సులభమైంది.

కుటుంబ సేవా సంప్రదాయం

సండ్రుగు కుటుంబం చాలా కాలంగా చేగుంట గ్రామ ప్రజలకు సేవలు చేస్తూ వస్తోంది. ప్రజల సమస్యలు తమ సమస్యలుగా భావించి ఎప్పటికప్పుడు సహాయం చేయడం ఈ కుటుంబం ప్రత్యేకత. ముఖ్యంగా సండ్రుగు శ్రీకాంత్ గారి సేవలు కూడా స్రవంతి గారి విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి.

ప్రజా సేవా కార్యక్రమాలు

స్రవంతి గారు మరియు వారి కుటుంబం గ్రామ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం

గుల్ల నిర్మాణాలకు సహాయం చేయడం

గరిబొల్ల పెళ్లిళ్లకు పుస్తే మట్టలు అందించడం

బీద కుటుంబాలకు కిరాణా సరుకులు మరియు బియ్యం బస్తాలు ఇవ్వడం

గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండడం


ప్రజలతో అనుబంధం

సండ్రుగు స్రవంతి గారి కుటుంబం ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండే కుటుంబంగా పేరు పొందింది. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, మరియు సామాజిక సేవను ప్రధాన లక్ష్యంగా తీసుకుని పనిచేస్తున్నారు.

ముఖ్య లక్ష్యాలు

చేగుంట గ్రామ అభివృద్ధి

గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల

పేద కుటుంబాలకు సహాయం

మహిళల అభివృద్ధి మరియు యువతకు ప్రోత్సాహం

 

.

SANDRUGU SRAVANTHI
SANDRUGU SRAVANTHI
SANDRUGU SRAVANTHI
SANDRUGU SRAVANTHI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *