CHEGUNTA DISH RAJU

డిష్ రాజు రాజకీయ ప్రస్థానం – సేవే లక్ష్యంగా సాగుతున్న ప్రయాణం దుంపల రాజు (డిష్ రాజు) గారు 05-02-1986న మెదక్ జిల్లా చేగుంటలో శ్రీ దుంపల నరసింహులు, శ్రీమతి యాదమ్మ దంపతులకు జన్మించారు. నలుగురు సంతానంలో పెద్ద కుమారుడిగా జన్మించిన రాజు చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం, సేవాభావం మరియు నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. విద్యాభ్యాసం రాజు గారు తన ప్రాథమిక మరియు పదవ తరగతి విద్యను జడ్పీహెచ్ఎస్, చేగుంటలో పూర్తి చేశారు. అనంతరం శంకరంపేటలో […]